PM Yashasvi Scholarship Entrance Test (YET-2023) Important Bits PDF
విద్యార్థులకు శుభవార్త. పీఎం యశస్వి స్కాలర్ షిప్ 2023 సంవత్సరానికి సంబందించి దరఖాస్తులు ఓపెన్ అయ్యాయి . ఈ స్కాలర్షిప్ ఎంపికైన వారికి ఏడాదికి రూ.75,000 నుంచి రూ.1,25,000 వరకు అందిస్తారు. దరఖాస్తు ఫీజు ఉచితం. దరఖాస్తుకు చివరి తేదీ:ఆగస్టు 10.
ప్రవేశ పరీక్ష యొక్క విధానం :
- పరీక్ష విధానం: Offline Mode – Pen and Paper Method (OMR Based)
- పరీక్ష వ్యవధి: 2 గంటలు 30 నిముషాలు (150 నిముషాలు)
- మీడియం: హిందీ మరియు ఇంగ్లీష్
- పరీక్ష రుసుము: పరీక్ష రుసుము లేదు.
- ప్రశ్నల సంఖ్య: 100 MCQలు
- పరీక్ష కేంద్రాలు: భారతదేశంలోని 740 నగరాలు . ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రం ఉంటుంది
YET-2023 Bit Bank
Click Here to Download the PDF
(Note: use coupon code “sai@yet” to get a 50% Discount